కరీంనగర్: డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం జప్తుకు కోర్టు ఆదేశించింది. ఎస్సార్ఎస్పీ కాలువ కోసం తన 39 కుంటల భూమిని సేకరించి.. పరిహారం ఇవ్వలేదని పెద్దపల్లి మండలం పెద్దబొంకూరుకు చెందిన మిట్టపల్లి వెంకటేశ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పరిహారం చెల్లించకపోవడంతో డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు జప్తుకు ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm