భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ - మైలారం జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ నీరు వృథాగా పోతుంది. అయితే అధికారులు పట్టించుకోవడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీటిని వృథాగా పోకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm