హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. తిత్లీ తుఫాన్ బీభత్సం, బాధితుల కష్టాలను పవన్ కల్యాణ్ గవర్నర్ కు నివేదిక ఇవ్వనున్నారు. వీలైనంత త్వరగా తిత్లీ తుఫాన్ బాధితులకు సాయం అందించాలని జనసేనాని గవర్నర్ ను కోరనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm