పెద్దపల్లి: మంథనిలో వీఆర్వోగా పనిచేస్తున్న వరహాల సురేష్ ఇంట్లో మంగళవారం ఐటీ అధికారులు సోదాలు జరిపారు. రూ. 25 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వరహాల సురేష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలార్ మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్న సురేష్ను విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm