హైదరాబాద్: బాగ్ లింగంపల్లి లోని మల్లు వెంకట రెడ్డి స్మారక ప్రజావైద్యశాలలో సాయంత్రం పూట పని చేయుటకు నర్స్ కావలెను. సా:5.00గంటల నుండి రా:8.00 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. అర్హత,అనుభవాన్ని బట్టి వేతనం ఉంటుంది.
చిరునామా: (నవతెలంగాణ సాహితీ సంస్థ అధ్వర్యంలో) యం.హెచ్. భవన్,ప్లాట్ నెం.21/1,అజమాబాద్,ఆర్టీసి కళ్యాణ మండపం దగ్గర, ముషీరాబాద్,హైదరాబాద్-20
వివరాలకు వెంటనే సంప్రదించండి: 9490099071
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 23,2018 06:54PM