న్యూఢిల్లి : ఎయిర్ ఆసియా, గో ఎయిర్ విమాన సంస్థలు టికెట్టు ధరలపై భారీ డిస్కౌంట్ను ప్రకటించాయి. గో ఎయిర్ సంస్థ దేశ వ్యాప్తంగా ప్రయాణించేందుకు 999 రూపాయలతో టికెట్టును ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ ఆ రోజుతో ముగియనుంది. టికెట్ను బుకింగ్ చేసుకున్నవారు నవంబర్22 నుండి డిసెంబర్ 22 మద్య టికెట్పై ప్రయాణించేందుకు వీలుగా షెడ్యుల్ ఖరారు చేసారు. ఎయిర్ ఆసియా సంస్థ ప్రతి టికెట్ ధరపై 70 శాతం రాయితీ ప్రకటించింది. ఆ ఆఫర్ అక్టోబర్ 28 వరకు ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm