హైదరాబాద్: నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని బాబాయి బాలకృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద చేరుకున్నారు. తాత నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. మరికాసేపట్లో ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఉదయం 11.21 గంటల సమయంలో కూకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని మున్సిపల్ ఆఫీసు వద్ద నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm