వరంగల్: మంత్రి కడియం శ్రీహరిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొత్తగా ఎంపికైన ఇద్దరు ఎమ్మెల్యేలు కలిశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మంత్రి కడియంను కలిసి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm