చెన్నై : తమిళనాడులో తూత్తుకుడిలోని స్టెరిలైట్ ప్లాంట్ తిరిగి తెరచుకోనున్నది. ప్లాంట్ను తిరిగి తెరిచేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈ ప్లాంట్ మూసివేయాలంటూ గతంలో ఆందోళనలు జరిగాయి. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. తూత్తుకుడి ఘటన దర్యాప్తును మద్రాసు హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm