లఖ్నవూ: యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం పర్యటించనున్నారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు భారతీయ జనతాపార్టీ యూపీ మీడియా కో ఇన్ఛార్జ్ నవీన్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm