తిరుమల: తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 77,405 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.85 కోట్లుగా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm