హైదరాబాద్ : డీఎంకే మాజీ నేత దివంగత కరుణానిధి విగ్రహావిష్కరన జరగనుంది. డీఎంకే పార్టీ తరపున ఏర్పాటు చేస్తున్న విగ్రహావిష్కరణకు పలువురు ప్రముఖులు రానున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఆహ్వానం మేరకు ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు నేతలు హాజరుకానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm