హైదరాబాద్ : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ నేడు నాగర్జున సాగర్ను సందర్శించనున్నారని రెవెన్యూ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి విజయవిహార్కు చేరుకొని ఆదివారం సాగర్లోని పర్యాటక ప్రాంతాలైన నాగార్జునకొండ, బుద్దవనం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm