లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో 221 మీటర్ల ఎత్తయిన రాముడి విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, మరో నలుగురు ప్రముఖుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారిలో ఆధ్యాత్మిక దిగ్గజం స్వామి వివేకానంద, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీలు ఉన్నారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో 25 అడుగుల ఎత్తయిన వీరి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. లఖ్నవూ లోక్భవన్ వద్ద మాజీ ప్రధాని వాజ్పేయీ విగ్రహం ఏర్పాటు చేయనుండగా, రాజ్భవన్ వద్ద స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 06:33PM