హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఒవైసీ అధ్యక్షతన సమావేశమైన పార్టీ కార్యనిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గతం అసెంబ్లీలో కూడా ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ వ్యవహరించారు. ఆయనకు అసదుద్దీన్ మరో అవకాశం కల్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm