విజయనగరం: ఫెథాయ్ తుఫాన్ ఏఫెక్ట్ విజయనగరం జిల్లాకు తాకింది. జిల్లాలోని ముక్కాం వద్ద సముద్రం 50 మీటర్లు ముందుకువచ్చి భయపెడుతుంది. గంట గంటకు అలల ఉదృతి పెరుగుతుతూ పెనుగాలులు వీస్తున్నాయి. రాత్రికి తుఫాన్ ప్రభావం, ఈదురు గాలులు ముక్కాం మీద విరుచుకుపడే అవకాశం ఉందని ప్రజలు భయపడుతుండగా ఇప్పటికి ఇంకా రెవెన్యూ సిబ్బంది తీరప్రాంతానికి చేరుకోలేదు.
Mon Jan 19, 2015 06:51 pm