హైదరాబాద్: నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ ఇంట్లో చోరీ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, 4 తులాల వెండి నగలను అపహరించుకుపోయారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm