హైదరాబాద్: ప్రజాకూటమి ఓటమికి కారణాలను పార్టీ విశ్లేషిస్తోందని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారనే వార్తలు తనకు తెలియదని ఆమె అన్నారు. తమను ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ములుగు జిల్లా, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm