నల్గొండ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా డిండి మండలం. బొగ్గులదోనలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లు, సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా 144 సెక్షన్ విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm