హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 336 పాయింట్లు నష్టపోయి 36108 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 10832 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి