హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటిలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన నేతలతో సమావేశం కానున్నారు. పాడేరు పర్యటనను ముగించుకొని కొద్దిసేపటి క్రితమే రుషికొండకు చేరుకున్న పవన్ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు చెందిన నేతల సమావేశం కానున్నారు. జిల్లాల వారీగా నేతలను ఎన్నికల సిద్ధం చేస్తున్న పవన్ ఉత్తరాంధ్ర నేతల భేటీలో కూడా పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడంపై దిశానిర్ధేశం చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm