హైదరాబాద్: టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య నియామకం రద్దైంది. సండ్ర వెంకట వీరయ్య నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సిన సండ్ర ఇంతవరకు బోర్డు సభ్యునిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm