ఢిల్లీ: నిన్న జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రదాడిలో మృతిచెందిన జవాన్ల భౌతికకాయాలు ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ జవాన్ల భౌతికకాయాలకు నివాళి అర్పించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి