ఢిల్లీ: జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో నిన్న జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు దేశవ్యాప్తంగా ఘననివాళి అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తూ అమరవీరుల త్యాగాలు మర్చిపోమంటూ నినాదాలు చేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి