అమరావతి: ఏపీ బీజేపీ కార్యదర్శి సుంకర శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలోఆ పార్టీలో శ్రీనివాస్ చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా 'జనసేన'లోకి పవన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను పవన్ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm