ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 311 పాయింట్లు నష్టపోయి 35498 వద్ద ముగిసింది. నిఫ్టీ 83 పాయింట్లు నష్టపోయి 10641 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి