న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాసేపట్లో అమరావతికి రానున్నారు. ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. ఆ తరువాత ఆయన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో సమావేశం కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm