న్యూఢిల్లి : ఢిల్లిలోని వినయ్ మార్గ్లో వేగంగా వస్తున్న కారు ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కారు డ్రైవర్ను అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm