విశాఖపట్నం: ప్రధాని మోడీ హాజరయ్యే మార్చి 1 నాటి బీజేపీ సభకు ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లోని ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఇవ్వలేమని విశ్వవిద్యాలయం పాలకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు.
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం: ప్రధాని మోడీ హాజరయ్యే మార్చి 1 నాటి బీజేపీ సభకు ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లోని ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఇవ్వలేమని విశ్వవిద్యాలయం పాలకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు.