అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ నేతలతో ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm