కాన్పూర్: లక్నో లోని సెంట్రల్ పోలీసు రైల్వే పోలీసులు రైళ్లలో చోరీలకు పాల్పడే ఐదుగురిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సంసీ దొంగల గ్యాంగ్కు చెందిన వీరు రైళ్లలో ప్రయాణించే వారి వాళ్ల డబ్బు, నగలను దొంగింలించారని అన్నారు. వారి వద్ద నుండి 30 లక్షల విలువైన బంగారాన్ని, కొంత డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm