శ్రీకాకుళం: కాంగ్రెస్ పార్టీ పదవులకు కిల్లి కృపారాణి, పీసీపీ కార్యదర్శి కిల్లి రామ్మోహన్రావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మెయిల్ ద్వారా కిల్లి దంపతులు పంపించారు. మరికాసేపట్లో వైసీపీ అధినేత జగన్తో కిల్లి కృపారాణి భేటీ కానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm