ఉత్తర్ప్రదేశ్ : యమునా ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరొక ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. వేగంగా వస్తున్న అంబులెన్స్ రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొని తరువాత ఒక కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm