న్యూఢిల్లీ : ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, బీఎస్ఎఫ్ డీజీ, సీఆర్పీఎఫ్ డీజీ సమావేశానికి హాజరయ్యారు. అంతర్గత భద్రత, కాశ్మీర్ లో పరిణామాలు, బలగాల తరలింపుపై చర్చించినట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm