హైదరాబాద్ : విశాఖ ఏజేన్సీలోని అరకుమండలం జనసానివలసలో దారుణం చోటుచేసుకుంది. జీలుగుకల్లు తాగి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరణించిన వారిని గోపాల్,అప్పన్నగా గుర్తించారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm