లక్నో: అయోధ్య అంశంపై చర్చించేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) వర్కింగ్ కమిటీ నేడు సమావేశమవుతోంది. కమిటీకి చెందిన 51 మంది సభ్యులతో పాటు, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm