హైదరాబాద్: ఈడెన్ గార్డెన్ మైదానంలో హైదరాబాద్ తో జరుగుతున్న ఐపిఎల్ రెండో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. లూకీ ఫెర్గూసన్ కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేస్తుండగా, జానీ బెయిర్ స్టో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్ర మ్యాచ్ ఆగుతున్నాడు. కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ గత ఆరేళ్లుగా తాము ఆడిన తొలి మ్యాచ్ లో విజయం సాధిస్తోంది. ఈసారి కూడా కెకెఆర్ విజయంతో బోణీ చేస్తుందేమో చూడాలి. మరోవైపు ఎస్ఆర్ హెచ్ సారథ్య బాధ్యతలు భువనేశ్వర్ కుమార్ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 24,2019 04:13PM