హైదరాబాద్: కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం, కొయ్యలగూడెం గ్రామాలలో ఆదివారం బెల్టుషాపుల పై సబ్ ఇన్స్పెక్టర్ జయబాబు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 37 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన నిర్వాహకులు పలివేల వరలక్ష్మి, మేకని పుష్పవతి పై కేసు నమోదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ జయబాబు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm