హైదరాబాద్ : వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 49 పరుగుల వద్ద పార్దివ్ పటేల్ (28) పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం బెంగళూరు జట్టు స్కోరు 9 ఓవర్లకు 62/2గా ఉంది. క్రీజులో డివిలియర్స్(18), మోయిన్ అలీ 3 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm