అమరావతి: ఓట్ల లెక్కింపుపై ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్కు అన్ని జిల్లాల ఆర్వోలు, ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు హాజరుకానున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ద్వివేది అధికారులతో చర్చించనున్నారు. కార్యక్రమంలో కేంద్ర పరిశీలకుడు వినోద్ జెట్షీ పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm