హైదరాబాద్ : కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు అస్వస్థతకు గురైన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెదబయలు మండలం చిత్రకాయపుట్టులో జరిగింది. కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతిచెందగా, అస్వస్థతకు గురైన ఐదుగురిని పాడేరు ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm