హైదరాబాద్: నగరం లోని కూకట్ పల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ బిల్ కలెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో పడ్డాడు. రూ.36వేలు లంచం తీసుకుంటుండగా బిల్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దుకాణంపై ఆస్తిపన్ను తగ్గించేందుకు బిల్ కలెక్టర్ మహేంద్రనాయక్ లంచం అడిగారు.
Mon Jan 19, 2015 06:51 pm