హైదరాబాద్ : కర్పూలు జిల్లా మండలం పరిధిలోని జోహారపురం గ్రామానికి చెందిన జెక్కిరెడ్డి తేజస్విని(25) వడదెబ్బకు గురై ఆదివారం రాత్రి 8.30 గంటలకు మృతి చెందింది. గత మూడు రోజుల నుండి తీవ్రంగా ఉన్న ఎండలు కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం మరోసారి అస్వస్థత గురైయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆటో లో ఎమ్మిగనూరు తరలించగా మార్గమధ్యలో చనిపోయిందని పరీక్షించిన వైద్యులు గౌడ్డప్ప గౌడ్ తెలిపారు. మృతురాలకు భర్త రమేశ్ రెడ్డి, అయిదేళ్ల కుమారుడు చరణ్ కుమార్ రెడ్డి , 17 నెలల తనుశ్రీ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm