న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, బీజేపీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజలే దేవుళ్లని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. నేడు వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్న అని చెప్పారు. ఓటమికి భాధ్యత వహిస్తున్నట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm