హైదరాబాద్ : చేవెళ్ల లోక్ సభ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ అభ్యర్థి కొండావిశ్వేశ్వర్రెడ్డిపై 14,400 ఓట్ల మెజార్టీతో రంజిత్రెడ్డి గెలుపోందారు. ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చేవెళ్ల స్థానంలో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm