హైదరాబాద్ : గుంటూరు జిల్లా వినుకొండ ఎన్నికల ఫలితం ప్రకటించకుండా అధికారులు నిలిపివేశారు. నియోజకవర్గ పరిధిలోని బొల్లాపల్లి మండలం గండిగనుమల తంతా పోలింగ్ బూత్ కు చెందిన ఈవీఎంలలో పోలైన ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం రావడంతో తెలుగుదేశం అభ్యర్థి ఆంజనేయులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఫలితం ప్రకటించకుండా ఆపివేశారు.
Mon Jan 19, 2015 06:51 pm