హైదరాబాద్ : ఏపీలో వైసీపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుంది. విజయవాడ లోక్ సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయం సాధించారు. ప్రత్యర్థి సినీ నిర్మాత, వ్యాపార దిగ్గజం పీవీపీ ప్రసాద్ పై విజయం సాధించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి