హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గంలోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దిగిన జయప్రద ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ అభ్యర్థి అజాంఖాన్ పై దాదాపు లక్షా9 వేల 97 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm