న్యూఢిల్లి : డాక్టర్లపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను రూపొందించాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూపొందించిన చట్టం ముసాయిదా కాపీని మంత్రి తన లేఖతో జతపరిచారు.
Mon Jan 19, 2015 06:51 pm