హైదరాబాద్ : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఎంఐ డేస్ పేరుతో షామీ, రెడ్మి ఫోన్లపై రాయితీ ఇస్తోంది. సోమవారం ప్రారంభమైన ఈ సేల్ జూన్ 21 వరకూ కొనసాగనుంది. వివిధ షామీ ఫోన్లపై రూ.6,500 వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు మొబైల్స్ ఎక్స్ఛేంజ్పై రూ.4000 వరకూ తగ్గింపు లభించనుంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ను కూడా పొందవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm